ETV Bharat / state

ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి - మైలవరంలో దీక్ష విరమింపచేసిన దేవినేని ఉమ

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ కృష్ణా జిల్లా మైలవరంలో తెదేపా నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. తెదేపా నేతలకు మాజీ మంత్రి దేవినేని ఉమ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమరావతి నిరసనలపై ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు వివరణ కోరిందనీ, ఇటువంటి సంఘటనలు చూసైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు.

devineni uma
దీక్ష మిరమింపజేసిన మాజీ మంత్రి దేవినేని ఉమ
author img

By

Published : Jan 14, 2020, 7:01 AM IST

దీక్ష మిరమింపజేసిన మాజీ మంత్రి దేవినేని ఉమ

దీక్ష మిరమింపజేసిన మాజీ మంత్రి దేవినేని ఉమ

ఇదీ చదవండి: అభివృద్ధి చూపిస్తాం... శభాష్ అనిపిస్తాం...

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.