ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై... దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభం

ఈ నెల 29 నుంచి జరగబోయే దసరా ఉత్సవాలకు దుర్గ గుడి అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.

author img

By

Published : Sep 5, 2019, 11:59 PM IST

దసరా ఏర్పాట్లు
దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభం

దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు ప్రారంభించారు. శరన్నవరాత్రి వేడుకలకు లక్షల సంఖ్యలో భక్తులు, భవానీ దీక్షాధారులు అమ్మవారి దర్శనంకోసం తరలిరానున్న నేపథ్యంలో క్యూలైన్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నారు. వినాయకస్వామి ఆలయం నుంచి లైన్లు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. పనులను ఆలయ ఈవో సురేశ్ బాబు ప్రారంభించారు.

దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభం

దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు ప్రారంభించారు. శరన్నవరాత్రి వేడుకలకు లక్షల సంఖ్యలో భక్తులు, భవానీ దీక్షాధారులు అమ్మవారి దర్శనంకోసం తరలిరానున్న నేపథ్యంలో క్యూలైన్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నారు. వినాయకస్వామి ఆలయం నుంచి లైన్లు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. పనులను ఆలయ ఈవో సురేశ్ బాబు ప్రారంభించారు.

ఇది కూడా చదవండి

"ఆరోగ్యశ్రీ కింద పునరావాస కేంద్రాల్లో చికిత్స"

Intro:యాంకర్
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం లో లో జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది మలికిపురం మండలం దిండి వెళుతున్న ఆయనకు పి గన్నవరం నియోజకవర్గం జీ పెదపూడి నుంచి అధిక సంఖ్యలో అభిమానులు ఘన స్వాగతం పలికారు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి ఆయనకు స్వాగతం పలికారు రు ఆయన అభిమానులకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229


Body:జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్


Conclusion:జనసేనాని ని
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.