ETV Bharat / state

'పాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలి' - ap amaravathi news

మూడు రాజధానుల ప్రకటనపై... విజయవాడ ధర్నా చౌక్​లో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

పాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
పాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
author img

By

Published : Jan 19, 2020, 5:25 PM IST

పాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

విజయవాడ ధర్నాచౌక్​లో... పాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆఫ్రికా, సింగపూర్ తరహా రాజధానులు అవసరం లేదని... ప్రజా రాజధాని నిర్మించాలని కోరారు. నెల రోజులుగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలపై పోలీసులు నిర్బంధ చట్టాలను ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు అన్నారు. ప్రభుత్వం రాజధానిపై నిర్ణయాన్ని మార్చుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.

పాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

విజయవాడ ధర్నాచౌక్​లో... పాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆఫ్రికా, సింగపూర్ తరహా రాజధానులు అవసరం లేదని... ప్రజా రాజధాని నిర్మించాలని కోరారు. నెల రోజులుగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలపై పోలీసులు నిర్బంధ చట్టాలను ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు అన్నారు. ప్రభుత్వం రాజధానిపై నిర్ణయాన్ని మార్చుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.

ఇవీ చదవండి:

అమరావతిలో అన్నీ ఉన్నాయి.. ఇంక విశాఖ ఎందుకు?

Intro:AP_VJA_30_19_CPM_NIRASANA_ON_149_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) పాలనా రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని.. ఆఫ్రికా తరహా మూడు రాజధానులు, సింగపూర్ తరహా రాజధానులు కాదు ప్రజా రాజధాని నిర్మించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నాచౌక్లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. గత నెల రోజులుగా రాజధాని ప్రాంతంలో మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దని కొనసాగిస్తున్న ఆందోళనలపై పోలీసుల నిర్బంధ చట్టాలను ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని...సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు అన్నారు. శాంతి గతంలో చేస్తుందని రచనలపై 149 సెక్షన్ అమలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పోలీసులు జారీ చేసిన నోటీసులను దహనం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. రాజధాని ప్రాంతంలో మహిళలపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అమరావతి నే పరిపాలన రాజధానిగా కొనసాగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
బైట్... బాబురావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు


Body:AP_VJA_30_19_CPM_NIRASANA_ON_149_AVB_AP10050


Conclusion:AP_VJA_30_19_CPM_NIRASANA_ON_149_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.