ETV Bharat / state

'పునరుద్దరించకుంటే... ఆందోళనలు తీవ్రతరం చేస్తాం' - పెన్షన్ల తొలగింపుపై విజయవాడలో సీపీఎం నిరసన

అర్హులైన వారి పింఛన్లు తొలగించటాన్ని నిరసిస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వృద్ధులు, మహిళలు నిరసన చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుపేదలైన వారి పెన్షన్​లు తొలగించటాన్ని సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్ బాబూరూవు తప్పుబట్టారు. తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని.. లేకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

cpm agitaiton on pension cancellation in vijayawada
పెన్షన్లు పునరుద్ధరించాలని ఆందోళన
author img

By

Published : Feb 7, 2020, 2:09 PM IST

పెన్షన్లు పునరుద్ధరించాలని ఆందోళన

పెన్షన్లు పునరుద్ధరించాలని ఆందోళన

ఇదీ చదవండి: పింఛన్లు ఎందుకు తొలగించారు.. బొత్సను నిలదీసిన మహిళలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.