లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో రాష్ట్రంలోని యూనివర్సిటీలకు హడావుడిగా పాలకమండలి సభ్యులను నియమించాల్సిన అవసరం ఏముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ప్రశ్నించారు. వాటిని వెంటనే రద్దు చేసి, తిరిగి కొత్తగా నియామకాలు చేపట్టాలని ఏపీ గవర్నర్కు, లోకాయుక్త చైర్మన్కు ఆయన లేఖ రాశారు. ఈ నియామకాల్లో వైసీపీ నాయకుల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ఆయన … వెనుకబడిన వర్గాల వారికి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
'యూనివర్సిటీ పాలకమండలి సభ్యుల నియామకాల్లో రాజకీయాలు'
యూనివర్సిటీ పాలకమండలి సభ్యుల నియామకాల్లో రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ నేత కె రామకృష్ణ ఆరోపించారు. సభ్యుల నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని గవర్నర్కు, లోకాయుక్త చైర్మన్కు లేఖ రాశారు. వెనకబడిన వర్గాల వారికి అన్యాయం జరిగిందని ఆయన అన్నారు.
cpi rama krishna letter to governor
లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో రాష్ట్రంలోని యూనివర్సిటీలకు హడావుడిగా పాలకమండలి సభ్యులను నియమించాల్సిన అవసరం ఏముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ప్రశ్నించారు. వాటిని వెంటనే రద్దు చేసి, తిరిగి కొత్తగా నియామకాలు చేపట్టాలని ఏపీ గవర్నర్కు, లోకాయుక్త చైర్మన్కు ఆయన లేఖ రాశారు. ఈ నియామకాల్లో వైసీపీ నాయకుల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ఆయన … వెనుకబడిన వర్గాల వారికి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.