ETV Bharat / state

రిలే నిరాహార దీక్షలకు సీపీఐ, సీపీఎం మద్దతు - CPI and CPM support for relay fasting at vijayawada

పౌరసత్వ సవరణ చట్టానికి పార్లమెంటులో మద్దతు పలికినా... రాష్ట్రంలో ఎన్.ఆర్.సి ని అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు డిమాండ్ చేశారు. ధర్నాచౌక్​లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సీపీఐ, సీపీఎం పార్టీలు సంఘీభావం తెలిపాయి.

CPI and CPM support for relay fasting at vijayawada
రిలే నిరాహార దీక్షలకు సీపీఐ, సీపీఎం మద్దతు
author img

By

Published : Jan 2, 2020, 7:00 PM IST

రిలే నిరాహార దీక్షలకు సీపీఐ, సీపీఎం మద్దతు

ఏపీ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌక్​లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సంఘీభావం తెలిపారు. భాజపా అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై దాడులు పెరిగాయని... ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్​కున్న ప్రత్యేక హక్కును రద్దు చేశారని రామకృష్ణ ఆరోపించారు. వైకాపా ఎంపీలు పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు పలికినా... రాష్ట్రంలో మాత్రం అమలు చేయబోమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తక్షణమే ఎన్.ఆర్.సిని అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

రిలే నిరాహార దీక్షలకు సీపీఐ, సీపీఎం మద్దతు

ఏపీ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌక్​లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సంఘీభావం తెలిపారు. భాజపా అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై దాడులు పెరిగాయని... ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్​కున్న ప్రత్యేక హక్కును రద్దు చేశారని రామకృష్ణ ఆరోపించారు. వైకాపా ఎంపీలు పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు పలికినా... రాష్ట్రంలో మాత్రం అమలు చేయబోమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తక్షణమే ఎన్.ఆర్.సిని అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి..

జనవరి 3 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం

Intro:AP_VJA_17_02_LEFT_PARTIES_SUPPORT_NRC_PROTEST_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) వైకాపా పౌరసత్వ సవరణ చట్టానికి పార్లమెంటులో మద్దతు పలికినా... రాష్ట్రంలో ఎన్.ఆర్.సి ని అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ ,మధు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సి ఎ ఎన్ ఆర్ సి ఎన్టీఆర్ బిల్లును వ్యతిరేకిస్తూ ఏపీ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు సంఘీభావం తెలిపారు. భాజపా అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై దాడులు పెరిగాయని...ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హక్కును రద్దు చేశారని రామకృష్ణ అన్నారు. వైకాపా ఎంపీలు పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు పలికినా.... రాష్ట్రంలో మాత్రం అమలు చేయమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి స్వాగతిస్తున్నామని తక్షణమే అసెంబ్లీలో ఎన్. ఆర్.సి ని అమలు చేయకుండా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
బైట్స్... రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
మధు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి


Body:AP_VJA_17_02_LEFT_PARTIES_SUPPORT_NRC_PROTEST_AVB_AP10050


Conclusion:AP_VJA_17_02_LEFT_PARTIES_SUPPORT_NRC_PROTEST_AVB_AP10050

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.