ETV Bharat / state

ఆంధ్రాబ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ... సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశం

author img

By

Published : Sep 13, 2019, 9:05 PM IST

ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని శనివారం నిర్వహిస్తున్నట్లు సీపీఐ నేత దోనేపూడి శంకర్ తెలిపారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకైన ఆంధ్రా బ్యాంకును కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ...సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశం
ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ...సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశం

'ఆంధ్రా బ్యాంకును కాపాడుకుందాం, బ్యాంకుల విలీనకరణను అడ్డుకుందాం' అనే అంశంపై విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని సీపీఐ నేత దోనేపూడి శంకర్ తెలిపారు. 97 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్రా బ్యాంకును, యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం విచారకరమని అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకైన ఆంధ్రా బ్యాంకును విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. 3 వేల శాఖలతో దేశ, విదేశాల్లోనూ సేవలు అందిస్తోన్న ఆంధ్రా బ్యాంకును విలీనం చేయడం కేవలం కార్పొరేట్, పారిశ్రామిక వర్గాలకు ఊడిగం చేయడమేనని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్క తెలుగువారు ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని అడ్డుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ...సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశం

'ఆంధ్రా బ్యాంకును కాపాడుకుందాం, బ్యాంకుల విలీనకరణను అడ్డుకుందాం' అనే అంశంపై విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని సీపీఐ నేత దోనేపూడి శంకర్ తెలిపారు. 97 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్రా బ్యాంకును, యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం విచారకరమని అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకైన ఆంధ్రా బ్యాంకును విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. 3 వేల శాఖలతో దేశ, విదేశాల్లోనూ సేవలు అందిస్తోన్న ఆంధ్రా బ్యాంకును విలీనం చేయడం కేవలం కార్పొరేట్, పారిశ్రామిక వర్గాలకు ఊడిగం చేయడమేనని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్క తెలుగువారు ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని అడ్డుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

ఆంధ్రబ్యాంకు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: అఖిలపక్షం

Intro:యాంకర్ వికలాంగుల గుర్తింపు ఉపకరణాల కంపెనీ నీ కార్యక్రమానికి సంబంధించి విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక శిబిరానికి విశేష స్పందన ఏర్పడింది నియోజకవర్గంలోని నాతవరం గొలుగొండ మాకవరపాలెం తదితర మండలాలకు సంబంధించి గతంలో లో దివ్యాంగులకు సరఫరా చేసిన ఉపకరణాలు సరిగా పని చేయకపోవడం పాడైపోవడం వంటి కారణాల దృష్ట్యా కొత్తవాటిని మరల పంపిణీ చేసేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ క్రమంలోనే నియోజకవర్గం నుంచి సుమారు 150 మంది దివ్యాంగులు హాజరయ్యారు గిరి ధృవ పత్రాలను పరిశీలించి అవసరమైన ఉపకరణాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రతినిధులు తెలిపార బైట్. : వి.ఆర్.కె. మోహన్ , గిరిజన సంక్షేమ శాఖ ప్రతినిధి.


Body:NARSIPATNAM


Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.