ETV Bharat / state

మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిలో ఒకరికి కరోనా

కృష్ణా జిల్లాలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందలోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది

author img

By

Published : Jul 1, 2020, 2:58 PM IST

corona positive to a person in staff of mailavaram government hospital
మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి

కృష్ణా జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అతనితో సన్నితంగా ఉన్న వ్యక్తులను గుర్తించి..పరీక్షలు నిర్వహించనున్నారు. క్వారంటైన్​ కేంద్రాలకు వారిని తరలించనున్నారు.

కృష్ణా జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అతనితో సన్నితంగా ఉన్న వ్యక్తులను గుర్తించి..పరీక్షలు నిర్వహించనున్నారు. క్వారంటైన్​ కేంద్రాలకు వారిని తరలించనున్నారు.

ఇదీ చూడండి. రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.