ETV Bharat / state

మోదీ పర్యటనను ఖండించాలి: చంద్రబాబు

సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ చేశారు. ప్రజలంతా మోదీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారని వివరించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు.

author img

By

Published : Feb 10, 2019, 10:16 AM IST

Updated : Feb 10, 2019, 10:49 AM IST

మోదీ పర్యటనపై స్పందించిన చంద్రబాబు

రాష్ట్రానికి అన్యాయం చేసి మన మనోభావాలతో ఆడుకోవడానికి ప్రధాని మోదీ వస్తున్నారని సీఎం మండిపడ్డారు. వైకాపా మద్దతు చూసుకుని కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పర్యటనకు జగన్ సహకరిస్తున్నారనే విషయం అన్ని గ్రామాలకు వివరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పర్యటనను ఖండించాలన్నారు. శాంతియుతంగా వివిధ రూపాల్లో నిరసనలు తెలపాలని సూచించారు. రాష్ట్రమంతా ఒక వైపు ఉంటే జగన్ ఎక్కడ దాక్కున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ వైఖరినీ ప్రతీ ఒక్కరూ నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజలు నిరసనలు తెలుపుతుంటే.. జగన్ హైదరాబాద్ లో కుట్రలు పన్నుతున్నాడని మండిపడ్డారు. రేపు దిల్లీలో జరిగే దీక్షకు ప్రజలందరి మద్దతు తీసుకోవాలని వివరించారు. మంచి ఐఏఎస్ అధికారులు కూడా జగన్ స్వార్థం వల్లే జైలుకెళ్లారని మండిపడ్డారు.

రాష్ట్రానికి అన్యాయం చేసి మన మనోభావాలతో ఆడుకోవడానికి ప్రధాని మోదీ వస్తున్నారని సీఎం మండిపడ్డారు. వైకాపా మద్దతు చూసుకుని కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పర్యటనకు జగన్ సహకరిస్తున్నారనే విషయం అన్ని గ్రామాలకు వివరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పర్యటనను ఖండించాలన్నారు. శాంతియుతంగా వివిధ రూపాల్లో నిరసనలు తెలపాలని సూచించారు. రాష్ట్రమంతా ఒక వైపు ఉంటే జగన్ ఎక్కడ దాక్కున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ వైఖరినీ ప్రతీ ఒక్కరూ నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజలు నిరసనలు తెలుపుతుంటే.. జగన్ హైదరాబాద్ లో కుట్రలు పన్నుతున్నాడని మండిపడ్డారు. రేపు దిల్లీలో జరిగే దీక్షకు ప్రజలందరి మద్దతు తీసుకోవాలని వివరించారు. మంచి ఐఏఎస్ అధికారులు కూడా జగన్ స్వార్థం వల్లే జైలుకెళ్లారని మండిపడ్డారు.

AP_ONG_26_10_TWO_ROAD_ACCDENTS_AV_C4 CONTREBHUTER : NATARAJA CENTER : ADDANKI --------------------------------- ప్రకాశం జిల్లా అద్దంకి నియెజకవర్గంలొ అర్దరాత్రి రెండు వెరు వెరు ప్రమాదాల్లొ ఇద్దరు మృతి చెందారు.పంగులురు మండలం రావినుతల గ్రామ సమీపం లొ ద్వీచక్ర వాహనానికి ట్రాక్టర్ ట్రక్ డొర్లు తగిలి బాస్కర్ రావు అనె వ్యక్తి మృతి చెందాడు.బల్లికురవ మండలం అంబడిపుడి గ్రామ శివారులొ వివాహ మహొత్సవానికి వెల్లి తిరిగి ఇంటికి ద్వి చక్ర వాహనం పై వెలుతుండగా గుర్తు తెలియని వాహనం డీకొనగా నరాయణ రెడ్ది అనె వ్యక్తి మృతి చెందాడు.మరొ ఇద్దరికి త్రివ్ర గాయాలు అయ్యాయి..వీరిని ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు
Last Updated : Feb 10, 2019, 10:49 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.