ETV Bharat / state

అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం: సీఎం జగన్

author img

By

Published : Aug 9, 2020, 9:26 AM IST

Updated : Aug 9, 2020, 10:37 AM IST

cm jagan announces exgrecia for dead families in vijayawada fire accident
అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం: సీఎం జగన్

09:23 August 09

మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం

cm jagan announces exgrecia for dead families in vijayawada fire accident
అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం: సీఎం జగన్

  
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం జగన్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

ఇదీ చదవండి: 

షార్ట్‌సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగింది- విజయవాడ సీపీ

09:23 August 09

మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం

cm jagan announces exgrecia for dead families in vijayawada fire accident
అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం: సీఎం జగన్

  
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం జగన్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

ఇదీ చదవండి: 

షార్ట్‌సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగింది- విజయవాడ సీపీ

Last Updated : Aug 9, 2020, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.