ETV Bharat / state

రామ్​ జెఠ్మలానీ మృతిపై చంద్రబాబు సంతాపం

కేంద్ర మాజీమంత్రి, ప్రముఖ న్యాయవాది రామ్​ జెఠ్మలానీ మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

author img

By

Published : Sep 8, 2019, 1:49 PM IST

చంద్రబాబు

దేశం గొప్ప న్యాయ కోవిదుని కోల్పోయిందని చంద్రబాబు సంతాపం తెలిపారు. రామ్ జెఠ్మలానీ న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. న్యాయవాదిగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎన్నో చరిత్రాత్మక కేసులను వాదించి గెలుపొందారని గుర్తుచేశారు. వారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఇది కూడా చదవండి.

దేశం గొప్ప న్యాయ కోవిదుని కోల్పోయిందని చంద్రబాబు సంతాపం తెలిపారు. రామ్ జెఠ్మలానీ న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. న్యాయవాదిగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎన్నో చరిత్రాత్మక కేసులను వాదించి గెలుపొందారని గుర్తుచేశారు. వారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఇది కూడా చదవండి.

బాబాయిని చంపిందెవరో చెప్పలేని వ్యక్తి.. మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు

Intro:Ap_Rjy_81_07_ISRO_CHandhraYan_Av_AP10107

()భారతీయులందరూ ఇస్రో శాస్త్రవేత్తల కృషిని మరచిపోలేరని అగ్ర రాజ్యాల సరసన భారత్ ని నిలిపిన మన శాస్త్రవేత్తలకు మనమంతా అండగా నిలవాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి దేవిని శ్రీనివాస్ సైకత శిల్పాన్ని రూపొందించారు..
చంద్రయాన్-2 చివరి నిమిషంలో సాంకేతికంగా ఆగినా... భారతీయులకు ఇస్రోపై ప్రేమతోనే ఉంటారని .. ఇస్రో ని చూసి భారతీయులంతా గర్వపడతారన్న నినాదాలతో శ్రీనివాస్ సైకత శిలాపాన్ని రూపొందించారు
భూగోళం నుంచి చంద్రుని వరకు భారతీయ జాతీయ పతాకంతో ఒక మార్గాన్ని ఏర్పరిచి మధ్యలో ఇస్రో ప్రోగోగించిన రాకెట్ రూపాన్ని మరొక పక్క అశోక చక్రాన్ని రూపొందించారు

visulals...Body:Ap_Rjy_81_07_ISRO_CHandhraYan_Av_AP10107 Conclusion:Ap_Rjy_81_07_ISRO_CHandhraYan_Av_AP10107
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.