ETV Bharat / state

జగ్గయ్యపేట సమీపంలో కారు బోల్తా..  ప్రయాణికులు సురక్షితం

author img

By

Published : Jul 13, 2020, 12:01 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

car accident near jaggayyapeta and people injured in krishna district
జగ్గయ్యపేట సమీపంలో రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై వెళ్తున్న కారు అదుపు తప్పి పక్కకు బోల్తా పడింది. కారులో ప్రయాణించే వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరంతా హైదరాబాద్​ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఇదీ చదవండి :

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై వెళ్తున్న కారు అదుపు తప్పి పక్కకు బోల్తా పడింది. కారులో ప్రయాణించే వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరంతా హైదరాబాద్​ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఇదీ చదవండి :

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆటో.. బాలుడు సహా వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.