ETV Bharat / state

ప్లాస్మా దానం చేసిన మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్

కరోనా వైరస్ నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న ఆయన శుక్రవారం విజయవాడలో ఓ ప్రభుత్వ ఉద్యోగికి ప్లాస్మా దానం చేశారు.

author img

By

Published : Aug 7, 2020, 6:08 PM IST

bode prasad gives plasma to government employee in vijayawada
ప్లాస్మా దానం చేసిన మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్

కరోనా వైరస్ నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. తద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడవచ్చన్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న ఆయన శుక్రవారం విజయవాడలో ఓ ప్రభుత్వ ఉద్యోగికి ప్లాస్మా దానం చేశారు. రక్తదానంలాగే ప్లాస్మాదానం ఉంటుందని... వైరస్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకురావాలని పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి..

కరోనా వైరస్ నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. తద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడవచ్చన్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న ఆయన శుక్రవారం విజయవాడలో ఓ ప్రభుత్వ ఉద్యోగికి ప్లాస్మా దానం చేశారు. రక్తదానంలాగే ప్లాస్మాదానం ఉంటుందని... వైరస్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకురావాలని పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి..

గోదావరికి వరదలు...భయాందోళనలో ముంపు గ్రామాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.