ETV Bharat / state

రాష్ట్రానికి చెందిన 38 మంది వలస కూలీలకు కరోనా!

author img

By

Published : May 12, 2020, 6:33 PM IST

మహారాష్ట్రలోని థానేలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన 930మంది వలస కూలీలను... ప్రత్యేక రైలులో అనంతపురం జిల్లా గుంతకల్లుకు తీసుకువచ్చారు. వీరిలో 250మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 38 మందికి పాజిటివ్​గా తేలినట్లు రాష్ట్ర కొవిడ్ నోడల్ అధికారి తెలిపారు.

andhra pradesh migrant workers tested as corona positive
రాష్ట్రానికి చెందిన 38మంది వలస కూలీలకు కరోనా పాజిటివ్

అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 930 వలస కూలీలు... మహారాష్ట్రలోని థానే నుంచి ప్రత్యేక రైలులో గుంతకల్లుకు చేరుకున్నారు. వారిలో 250 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 38 మందికి పాజిటివ్​గా తేలిందని రాష్ట్ర కొవిడ్ నోడల్ అధికారి తెలిపారు.

కర్నూలుకు చెందిన 37మంది, కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయ్యిందని ఆయన వివరించారు. మిగిలిన కూలీలను క్వారంటైన్​కు తరలించామన్నారు. పాజిటివ్ వచ్చిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.

అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 930 వలస కూలీలు... మహారాష్ట్రలోని థానే నుంచి ప్రత్యేక రైలులో గుంతకల్లుకు చేరుకున్నారు. వారిలో 250 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 38 మందికి పాజిటివ్​గా తేలిందని రాష్ట్ర కొవిడ్ నోడల్ అధికారి తెలిపారు.

కర్నూలుకు చెందిన 37మంది, కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయ్యిందని ఆయన వివరించారు. మిగిలిన కూలీలను క్వారంటైన్​కు తరలించామన్నారు. పాజిటివ్ వచ్చిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

ఎంత కష్టమైనా పయనం ఆపేదే లేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.