ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - suicides in vijayawada news

విజయవాడ ప్రకాష్​నగర్​లో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మరణించాడు. ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

died person
మృతి చెందిన వ్యక్తి
author img

By

Published : Nov 17, 2020, 2:40 PM IST

విజయవాడ అజిత్​ సింగ్​నగర్​లోని​ ప్రకాష్​ నగర్​లో ఎడ్ల నన్నేమియా (32) అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. అతని నివాసంలో ఉరి వేసుకున్న స్థితిలో చనిపోయిన అతడిని.. కుటుంబీకులు గమనించారు. కుటుంబ కలహాలే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

విజయవాడ అజిత్​ సింగ్​నగర్​లోని​ ప్రకాష్​ నగర్​లో ఎడ్ల నన్నేమియా (32) అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. అతని నివాసంలో ఉరి వేసుకున్న స్థితిలో చనిపోయిన అతడిని.. కుటుంబీకులు గమనించారు. కుటుంబ కలహాలే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

గుంటూరులో చిన్నారి అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.