ETV Bharat / state

యువతి అనుమానాస్పద మృతి

కృష్ణా జిల్లా తిరువూరు మండలం వామకుంట్ల గ్రామానికి చెందిన రామడుగు ఆస్రిత అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. మంచినీటి బావిలో ఆమె పడి ఉండటాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా... ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బావిలో నుంచి బయటకి తీయించారు. రెండు రోజుల క్రితం అస్రిత అదృశ్యమైనట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

author img

By

Published : Jan 19, 2020, 3:22 PM IST

a girl dies suspectedly at krishna district
అనుమానస్పద స్థితలో యువతి మృతి
అనుమానస్పద స్థితలో యువతి మృతి

అనుమానస్పద స్థితలో యువతి మృతి

ఇదీ చదవండి: ఫిలిప్పీన్స్‌లో జగదీశ్‌ మృతి.. స్వగ్రామానికి చేరిన మృతదేహం

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.