ETV Bharat / state

అదుపుతప్పిన 108 అంబులెన్స్.. కాలువలో బోల్తా

అదుపుతప్పి 180 వాహనం కాలువలో బోల్తా పడింది. సిబ్బందికి ప్రమాదం తృటిలో తప్పింది. ప్రమాదాన్నిగమనించి వైకాపా నాయకులు పామర్తి .. 108 వాహనాన్ని పైకి తీయించారు.

author img

By

Published : Aug 8, 2019, 9:50 AM IST

Updated : Aug 8, 2019, 12:53 PM IST

108-ambulance-fell-down
అదుపుతప్పి కాలువలో బోల్తా పడిన 108వాహనం

కృష్ణా జిల్లా మైలవరం మండలం చెవుటూరు బైపాస్ రోడ్డులో 108 అంబులెన్స్... అదుపుతప్పి కాలువలో బోల్తా పడింది. వాహనంలోని సిబ్బందికి ఎవరికి గాయాలు కాలేదు. అంబులెన్సును తిరువూరుకు చెందినదిగా గుర్తించారు. ప్రమాదాన్నిగమనించిన వైకాపా నాయకులు పామర్తి శ్రీనివాసరావు... 108 వాహనాన్ని కాలువలో నుంచి పైకి తీయించారు.

అదుపుతప్పి కాలువలో బోల్తా పడిన 108వాహనం

కృష్ణా జిల్లా మైలవరం మండలం చెవుటూరు బైపాస్ రోడ్డులో 108 అంబులెన్స్... అదుపుతప్పి కాలువలో బోల్తా పడింది. వాహనంలోని సిబ్బందికి ఎవరికి గాయాలు కాలేదు. అంబులెన్సును తిరువూరుకు చెందినదిగా గుర్తించారు. ప్రమాదాన్నిగమనించిన వైకాపా నాయకులు పామర్తి శ్రీనివాసరావు... 108 వాహనాన్ని కాలువలో నుంచి పైకి తీయించారు.

ఇవి కూడా చదవండి:

సూపర్ ఎర్త్: భూమిని పోలిన మరో గ్రహం

Intro:AP_Vsp_37_07_Chory_Ab_AP10151
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓరుగంటి రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా చోడవరం పట్టణ శివారు అన్నవరం లో రెండిళ్లులో చోరీ జరిగింది. ఈ చోరీలో రెండు కిలోల వెండి, మూడు లక్షల రూపాయల ను పట్టుకుపోయారు. పోలీసు క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగాయి.
అన్నవరం ప్రధాన రహదారి పక్కన ఉన్న రెండిళ్లులో చోరీ జరగడం విశేషం. సుగ్గు వసంతకుమార్ ఇంట్లో తలుపు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువా తెరిచి రెండు కిలో ల వెండి, రెండు లక్షల నగదు ను పట్టు కుపోయారు. ఇదే ఇంటి ఎదురుగా ఉన్న గుదే తాతరావు ఇంట్లో లక్ష నగదు పట్టుకుపోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Body:చోడవరం


Conclusion:8008574732
Last Updated : Aug 8, 2019, 12:53 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.