ETV Bharat / state

కాకినాడలో కరోనా కలకలం.. 40 మంది విద్యార్థులకు లక్షణాలు

author img

By

Published : Jun 24, 2022, 12:07 PM IST

Updated : Jun 24, 2022, 12:50 PM IST

covid cases in kakinada
కాకినాడలో కరోనా కలకలం

12:04 June 24

ఎన్‌సీసీ క్యాంప్‌లో మొత్తం 317 మంది విద్యార్థులు

Corona cases: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్​కేఆర్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలలో 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు కరోనా లక్షణాలుండటంతో.. వారిని అధికారులు ఐసోలేషన్​లో ఉంచారు. ఎన్‌సీసీ క్యాంప్‌లో మొత్తం 317 మంది విద్యార్థులున్నారు. ఈ నెల 18 నుంచి ఎన్‌సీసీ క్యాంప్ ప్రారంభం కాగా.. కరోనా పరీక్ష ఫలితాల తర్వాత క్యాంప్‌ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవీ చూడండి:

Last Updated :Jun 24, 2022, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.