ETV Bharat / state

నెయ్యి దుకాణంపై విజిలెన్స్ దాడులు - దుకాణం

సరైన అనుమతులు లేకుండా నడుపుతున్న నెయ్యి దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. కల్తీ నెయ్యి నమూనాలు తీసుకుని వాటిని ప్రయోగశాలకు పంపించారు.

నెయ్యి దుకాణంపై విజిలెన్స్ దాడులు
author img

By

Published : May 19, 2019, 7:38 AM IST

గుంటూరు జిల్లా నల్లచెరువులోని ఓ నెయ్యి దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సరైన అనుమతులు లేకుండా షాపు నడుపుతున్నట్లు గుర్తించారు. రంగు కలిపిన కల్తీ నెయ్యి అమ్ముతున్నట్లు తెలుసుకుని నమూనాలు సేకరించారు. వీటిని ప్రయోగశాలకు తరలించి.. నివేదికలు వచ్చిన తర్వాత వాటి ఆధారంగా చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

గుంటూరు జిల్లా నల్లచెరువులోని ఓ నెయ్యి దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సరైన అనుమతులు లేకుండా షాపు నడుపుతున్నట్లు గుర్తించారు. రంగు కలిపిన కల్తీ నెయ్యి అమ్ముతున్నట్లు తెలుసుకుని నమూనాలు సేకరించారు. వీటిని ప్రయోగశాలకు తరలించి.. నివేదికలు వచ్చిన తర్వాత వాటి ఆధారంగా చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు.. బూట్లు

Jhabua (Madhya Pradesh), May 18 (ANI): People are finding every possible way to beat the heat this summer, and one of the ways have something to do with onions. Election officers at polling booths in Madhya Pradesh are distributing onions as they believe keeping onions in pockets help in combating heat.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.