ETV Bharat / state

రేషన్​ దుకాణాలపై విజిలెన్స్ దాడులు...ఇద్దరు డీలర్లపై కేసులు

author img

By

Published : Oct 7, 2020, 12:24 AM IST

విజిలెన్స్ అధికారులు రేషన్​ దుకాణాలపై దాడులు నిర్వహించి ఇద్దరు డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన ఘటన గుంటూరు జిల్లా అరండల్​పేటలో జరిగింది. ఉండాల్సిన నిల్వల కన్నా అధిక రేషన్ నిల్వలను గుర్తించటంతో వారిపై కేసులు నమోదు చేశారు.

రేషన్​ దుకాణాలపై విజిలెన్స్ దాడులు
రేషన్​ దుకాణాలపై విజిలెన్స్ దాడులు

గుంటూరు జిల్లా అరండల్​పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వసంతరాయపురం, రాజీవ్ గాంధీ నగర్​లోని రెండు రేషన్ దుకాణాల రికార్డుల్లో తప్పులను గుర్తించారు. అక్రమ నిల్వలు కలిగి ఉన్న డీలర్లు...నల్లబోతుల వెంకటేశ్వరరావు, బానావత్ మల్లేశ్వరరావుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ ఇద్దరు డీలర్ల నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఆరోపణపై భవాని శంకర్ అనే వ్యక్తితో పాటు..,అతని అనుచరులపై కూడా కేసులు నమోదు చేశారు.

ఇదీచదవండి

గుంటూరు జిల్లా అరండల్​పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వసంతరాయపురం, రాజీవ్ గాంధీ నగర్​లోని రెండు రేషన్ దుకాణాల రికార్డుల్లో తప్పులను గుర్తించారు. అక్రమ నిల్వలు కలిగి ఉన్న డీలర్లు...నల్లబోతుల వెంకటేశ్వరరావు, బానావత్ మల్లేశ్వరరావుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ ఇద్దరు డీలర్ల నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఆరోపణపై భవాని శంకర్ అనే వ్యక్తితో పాటు..,అతని అనుచరులపై కూడా కేసులు నమోదు చేశారు.

ఇదీచదవండి

ముగ్గురి ప్రాణాలు బలిగొన్న అక్రమ సంబంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.