ETV Bharat / state

వడదెబ్బకు నాలుగేళ్ల చిన్నారి మృతి

ఎండ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. వడదెబ్బకు తాళలేక నాలుగేళ్ల బాలిక మృత్యువాత పడింది. అప్పటివరకూ ఆడుకుంటున్న తమ బిడ్డ అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోయిందంటూ.. తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

author img

By

Published : May 9, 2019, 1:36 PM IST

వడదెబ్బకు నాలుగేళ్ల చిన్నారి మృతి

గుంటూరు జిల్లా ఈపూరు మండలం అగ్నిగుండాలలో వడదెబ్బతో పులిగుజ్జి అతికాంక్షణ అనే చిన్నారి మరణించింది. బాలిక తల్లి కూలి పనులకు వెళ్లగా.. చిన్నారి ఎండలో ఆడుకుంది. 46 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతతో వడదెబ్బ తగిలింది. సాయంత్రానికి వాంతులు చేసుకుని సొమ్మసిల్లి పడిపోయింది. చికిత్స కోసం వినుకొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచింది.

ఇవీ చదవండి.

గుంటూరు జిల్లా ఈపూరు మండలం అగ్నిగుండాలలో వడదెబ్బతో పులిగుజ్జి అతికాంక్షణ అనే చిన్నారి మరణించింది. బాలిక తల్లి కూలి పనులకు వెళ్లగా.. చిన్నారి ఎండలో ఆడుకుంది. 46 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతతో వడదెబ్బ తగిలింది. సాయంత్రానికి వాంతులు చేసుకుని సొమ్మసిల్లి పడిపోయింది. చికిత్స కోసం వినుకొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచింది.

ఇవీ చదవండి.

ఎండ నుంచి.. ఇలా కాపాడుకుందాం!

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231


Body:ap_rjy_31_09_annavaram_sankara_jayanthi_p_v_raju_av__c4_SD. శంకర జయంతి వేడుకలు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఘనంగా జరిగాయి. ఆలయంలో దర్బరు మండపంలో సత్యదేవుడు, ఆనంతలక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల వద్ద ఆది శంకరాచార్యులు చిత్ర పటం ఉంచి దేవస్థానం అర్చకులు, పండితులు, పురోహితులు బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.