ETV Bharat / state

పిడుగురాళ్ల మసీదులో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రోడ్డులోని పెద్దమసీదులో ఇరువర్గాలవారు దాడులకు పాల్పడ్డారు. ఘర్షణలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

author img

By

Published : Aug 4, 2019, 11:37 PM IST

two groups involved in an attack on a large mazid on the Piduguralla road in Sattenapalli in Guntur district.
పిడుగురాళ్ళ మసీదులో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..

పిడుగురాళ్లలోని జన్మత్ మసీదుకు వచ్చేవారిలో కొంతకాలంగా చీలికలు వచ్చాయి. స్థానికంగా కూడా పొరపచ్చాలు ఏర్పడి కొద్దిరోజులుగా మసీదులో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తాజాగా ఆదివారం ప్రార్థన సమయంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసాయి. సుమారు 10మంది గాయపడ్డారు. వారిని సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీచూడండి.కన్నుల పండుగగా శ్రీవారి కల్యాణం

పిడుగురాళ్ళ మసీదులో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..

పిడుగురాళ్లలోని జన్మత్ మసీదుకు వచ్చేవారిలో కొంతకాలంగా చీలికలు వచ్చాయి. స్థానికంగా కూడా పొరపచ్చాలు ఏర్పడి కొద్దిరోజులుగా మసీదులో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తాజాగా ఆదివారం ప్రార్థన సమయంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసాయి. సుమారు 10మంది గాయపడ్డారు. వారిని సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీచూడండి.కన్నుల పండుగగా శ్రీవారి కల్యాణం

Intro:ap_vsp_76_04_manyamlo_vaana_varinaatlu_av_ap10082

note: scrpt ftp lo vastundi...


Body:shiva


Conclusion:94932740369
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.