ETV Bharat / state

సీఎం జగన్​ను కలిసిన వైకాపా నేత తోట త్రిమూర్తులు

సీఎం జగన్​ను మండపేట వైకాపా నేత తోట త్రిమూర్తులు కలిశారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

author img

By

Published : Jun 17, 2021, 10:26 PM IST

thota trimurthulu meet cm jagan
సీఎం జగన్​ను కలిసిన వైకాపా నేత తోట త్రిమూర్తులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మండపేట వైకాపా సమన్వయకర్త తోట త్రిమూర్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు పృథ్వీరాజ్​తో పాటు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎంకి తోట త్రిమూర్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మండపేట వైకాపా సమన్వయకర్త తోట త్రిమూర్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు పృథ్వీరాజ్​తో పాటు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎంకి తోట త్రిమూర్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చదవండి

పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: విష్ణువర్దన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.