ETV Bharat / state

సరిహద్దుల్లో ఆంక్షలు కొనసాగుతాయి: డీజీపీ

author img

By

Published : Jul 1, 2020, 12:57 PM IST

ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి పరీక్షలు తప్పనిసరని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే... స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని రాష్ట్రానికి రావటానికి ప్రజలు అనుమతి పొందాలని దాచేపల్లి పోలీసులు సూచించారు.

thermal screening tests are done at checkposts for those who come from other states says guntur police
సరిహద్దుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి

పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారిని అనుమతించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని... గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు తెలిపారు. కరోనా కారణంగా రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరిగా చేపడుతున్నామని తెలిపారు.

స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని రాష్ట్రానికి రావటానికి... ప్రజలు అనుమతి పొందాలని దాచేపల్లి పోలీసులు సూచించారు. అనుమతి పత్రం ఉన్న వారిని... ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. రాత్రి వేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు తప్ప ఇతర వాహనాలను అనుతించమని తెలిపారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారిని అనుమతించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని... గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు తెలిపారు. కరోనా కారణంగా రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరిగా చేపడుతున్నామని తెలిపారు.

స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని రాష్ట్రానికి రావటానికి... ప్రజలు అనుమతి పొందాలని దాచేపల్లి పోలీసులు సూచించారు. అనుమతి పత్రం ఉన్న వారిని... ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. రాత్రి వేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు తప్ప ఇతర వాహనాలను అనుతించమని తెలిపారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ఇంజనీరింగ్ యువతి కేసులో ఎవర్నీ వదలం: హోమంత్రి సుచరిత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.