ETV Bharat / state

సీఎం ముఖ్యకార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్ ... - సీఎం ముఖ్యకార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్ ..

రాష్ట్రప్రభుత్వం ఐదుగురు ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీచేస్తూ సోమావారం ఉత్తర్వులు జారీచేసింది.సీఎం ముఖ్యకార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్ నియమించింది.

The state government issued an order on Monday transferring the five IAS and IFS officers.
author img

By

Published : Sep 17, 2019, 9:51 AM IST

రాష్ట్రప్రభుత్వం ఐదుగురు ఐఏఎస్. ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీచేస్తూ సోమావారం ఉత్తర్వులు జారీచేసింది. దిల్లీలోని ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్​గా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్​ను సీఎం ముఖ్యకార్యదర్శిగా నియమించింది. సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శిగా ఆయనకు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది.


ఆర్పీసిసోడియా... సాధారణ ముఖ్యకార్యదర్శి స్థానం నుండి గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ,
వినోద్​కుమార్ ...పార్వతీపురం ఐటీడీఏ పీవో స్థానం నుండి విజయవాడ సబ్ కలెక్టర్​గా బదిలీ,
ఎండీ ఇలియాస్ రిజ్వీ (ఐఎఫ్ఎస్ )..ముఖ్య అటవీసంరక్షణ అధికారి(పీసీసీఎఫ్) స్థానం నుండి మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ,
ఎన్. ప్రదీప్ కుమార్ (ఐఎఫ్ఎస్ ).. ఎండీ, అటవీ అభివృద్ధిసంస్థ స్థానం నుండి ముఖ్య అటవీసంరక్షణ అధికారి(పీసీసీఎఫ్) గా అదనపు బాధ్యతలు.

సీఎం ముఖ్యకార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్ ...
సీఎం ముఖ్యకార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్ ...

ఇదీచూడండి. "కోడెల మృతిపై సమగ్ర విచారణ జరపాలి"

రాష్ట్రప్రభుత్వం ఐదుగురు ఐఏఎస్. ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీచేస్తూ సోమావారం ఉత్తర్వులు జారీచేసింది. దిల్లీలోని ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్​గా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్​ను సీఎం ముఖ్యకార్యదర్శిగా నియమించింది. సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శిగా ఆయనకు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది.


ఆర్పీసిసోడియా... సాధారణ ముఖ్యకార్యదర్శి స్థానం నుండి గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ,
వినోద్​కుమార్ ...పార్వతీపురం ఐటీడీఏ పీవో స్థానం నుండి విజయవాడ సబ్ కలెక్టర్​గా బదిలీ,
ఎండీ ఇలియాస్ రిజ్వీ (ఐఎఫ్ఎస్ )..ముఖ్య అటవీసంరక్షణ అధికారి(పీసీసీఎఫ్) స్థానం నుండి మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ,
ఎన్. ప్రదీప్ కుమార్ (ఐఎఫ్ఎస్ ).. ఎండీ, అటవీ అభివృద్ధిసంస్థ స్థానం నుండి ముఖ్య అటవీసంరక్షణ అధికారి(పీసీసీఎఫ్) గా అదనపు బాధ్యతలు.

సీఎం ముఖ్యకార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్ ...
సీఎం ముఖ్యకార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్ ...

ఇదీచూడండి. "కోడెల మృతిపై సమగ్ర విచారణ జరపాలి"

Intro:AP_GNT_27_01_YCP_JOININGS_AVB_AP10032


Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. ) రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇస్తారని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. రాజధానిలో ఉన్న కష్టనష్టాలను త్వరలోనే సరి చేస్తామన్నారు. విశాఖ జిల్లా తెదేపాకు చెందిన చెందిన ఆడారి ఆనంద్, ఆడారి రమా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు. విశాఖ డైరీ అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. తమ తండ్రి తులసీరావు ఆశీస్సులు తమకు ఉండటం వల్లే పార్టీలో చేరమని కుమారుడు ఆనంద్ చెప్పారు. త్వరలోనే తెదేపాకు చెందిన నేతలు వైకాపాలో చేరుతున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.


Body:bite


Conclusion:అడారి ఆనంద్, వైకాపా నేత

ఆడారి రమా, వైకాపా నేత

విజయ్ సాయి రెడ్డి, ఎంపీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.