రాష్ట్రవిద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ ) ఛైర్మన్గా జస్టిస్ నాగార్జునరెడ్డిని నియమిస్తూ ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ జీవో జారీ చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల జడ్జిగా ఆయన పనిచేసి పదవీవిరమణ పొందారు. ఏపీఈఆర్సీ ఛైర్మన్గా ఆయన నియామాకం అక్టోబర్ 30, 2019 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుత ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్. జి. భవానీప్రసాద్ పదవీకాలం అక్టోబర్ 29, 2019తో ముగియనుంది.
ఇదీచూడండి.నేడు గుంటూరుకు కోడెల పార్థివదేహం...రేపు అంత్యక్రియలు..!