ETV Bharat / state

వైకాపా చేతుల్లో పోలీస్ వ్యవస్థ: కోడెల - పోలీస్ వ్యవస్థ వైసీపీ చేతుల్లో ఉంది: కోడెల

రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థ వైకాపా చేతుల్లోకి వెళ్లిందని శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విమర్శించారు. మాజీ సభాపతినైనా తనకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత తెదేపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తే.. ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం అక్రమాలు, దౌర్జన్యాల బాటలో నడుపుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పోలీస్ వ్యవస్థ వైసీపీ చేతుల్లో ఉంది: కోడెల
author img

By

Published : Aug 19, 2019, 10:20 PM IST

Updated : Aug 19, 2019, 10:34 PM IST

పోలీస్ వ్యవస్థ వైసీపీ చేతుల్లో ఉంది: కోడెల

రాష్ట్రంలో తనకు రక్షణ లేకుండా పోయిందని మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. నరసారావుపేట తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసరావుపేటలో తన స్వగృహం వద్ద వైకాపాకు చెందిన వ్యక్తి పాత కేబుల్ వైర్లు కలిగిన ట్రక్కు తీసుకువచ్చి అడ్డంగా పెట్టి వెళ్లిపోయాడన్నారు. తమ కార్యకర్తలు ఆ ట్రక్కును తొలగించి గేటుకు తాళం వేస్తే... ఆ వ్యక్తి తిరిగి వచ్చి తమ సెక్యూరిటీ కార్యకర్తలను దుర్భాశలాడడమే కాక.. మళ్లీ ఆ ట్రక్కును తన గుమ్మం వద్ద నిలిపాడాని ఆరోపించారు. విషయం తెలిసి నరసరావుపేట డీఎస్పీకి సమాచారం ఇస్తే.. కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని సమాధామమిచ్చారని అన్నారు. ఇది ఎంతవరకు సబబు అని కోడెల ప్రశ్నించారు. మాజీ సభాపతినైన తనకే రక్షణ కల్పించలేని పోలీస్ వ్యవస్థ.. సామాన్యులకు ఎలా రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ వైకాపా చేతుల్లోక వెళ్లిందని ఆరోపించారు. గత తెదేపా ప్రభుత్వం అభివృద్ధి బాటలో నడిపిస్తే వైసీపీ ప్రభుత్వం దాడులు, దౌర్జన్యాలు, అక్రమాల బాటలో రాష్ట్రాన్ని నడుపుతోందన్నారు. తీరు మారకుంటే.. ఉద్యమానికి సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పోలీస్ వ్యవస్థ వైసీపీ చేతుల్లో ఉంది: కోడెల

రాష్ట్రంలో తనకు రక్షణ లేకుండా పోయిందని మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. నరసారావుపేట తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసరావుపేటలో తన స్వగృహం వద్ద వైకాపాకు చెందిన వ్యక్తి పాత కేబుల్ వైర్లు కలిగిన ట్రక్కు తీసుకువచ్చి అడ్డంగా పెట్టి వెళ్లిపోయాడన్నారు. తమ కార్యకర్తలు ఆ ట్రక్కును తొలగించి గేటుకు తాళం వేస్తే... ఆ వ్యక్తి తిరిగి వచ్చి తమ సెక్యూరిటీ కార్యకర్తలను దుర్భాశలాడడమే కాక.. మళ్లీ ఆ ట్రక్కును తన గుమ్మం వద్ద నిలిపాడాని ఆరోపించారు. విషయం తెలిసి నరసరావుపేట డీఎస్పీకి సమాచారం ఇస్తే.. కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని సమాధామమిచ్చారని అన్నారు. ఇది ఎంతవరకు సబబు అని కోడెల ప్రశ్నించారు. మాజీ సభాపతినైన తనకే రక్షణ కల్పించలేని పోలీస్ వ్యవస్థ.. సామాన్యులకు ఎలా రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ వైకాపా చేతుల్లోక వెళ్లిందని ఆరోపించారు. గత తెదేపా ప్రభుత్వం అభివృద్ధి బాటలో నడిపిస్తే వైసీపీ ప్రభుత్వం దాడులు, దౌర్జన్యాలు, అక్రమాల బాటలో రాష్ట్రాన్ని నడుపుతోందన్నారు. తీరు మారకుంటే.. ఉద్యమానికి సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

విశాఖ ఎక్స్‌ప్రెస్​కు తప్పిన ప్రమాదం..

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_27_19_BANGARU_THAKATTU_RAYETHEE_AP10121


Body:బంగారు తాకట్టుతో వ్యవసాయ సాగు దారులు తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీని కొనసాగించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ విరమణ డిమాండ్ చేశారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కడప జిల్లా మైదుకూరు లోని సంఘ నాయకులు స్థానిక ఎస్బీఐ ఎదుట ఆందోళన చేశారు ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ దారులు బంగారు తాకట్టు పై తీసుకునే రుణాలపై రాయితీ రద్దు చేయడం సరైంది కాదన్నారు. రాయితీ రద్దుతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. వ్యవసాయ రంగానికి 18% రుణాలు ఇవ్వాలని రిజర్వు బ్యాంకు నిబంధనలు పెట్టిన అమలు కాలేదని వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను చెల్లించే రుణాలను రైతులకు చూపిస్తున్నారని ఆరోపించారు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ శాస్త్రీయ బద్ధంగా విశ్లేషించి పెంచాలన్నారు పట్టాదారు పాసుపుస్తకం ఉందనే కారణంతో వ్యవసాయం చేయని వారికి బ్యాంకు రుణాలు మంజూరు చేస్తున్నారని విమర్శించారు నిజమైన సాగు దారులకు బంగారు తాకట్టు పై వడ్డీ వడ్డీ రాయితీని కొనసాగించాలని డిమాండ్ చేశారు ఆందోళనలో రైతు సంఘం నాయకులు కృష్ణయ్య పుల్లయ్య రమణ సిపిఐ నాయకులు శ్రీరాములు బీవీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు


Conclusion:Note: sir photo ftp lo పంపాను
Last Updated : Aug 19, 2019, 10:34 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.