ETV Bharat / state

'ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదు'

author img

By

Published : Mar 24, 2020, 5:29 PM IST

ముఖ్యమంత్రి జగన్​కు స్థానిక సంస్థల ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ప్రపంచం మెుత్తం కరోనా గురించి ఆందోళన చెందుతుంటే... సీఎం జగన్ మాత్రం ఎన్నికల గురించే ఆలోచిస్తున్నారని విమర్శించారు.

జీవీ ఆంజనేయులు
జీవీ ఆంజనేయులు
జీవీ ఆంజనేయులు

ప్రపంచం మొత్తం కరోనా గురించి ఆందోళన చెందుతోంటే... ముఖ్యమంత్రి జగన్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. సీఎం జగన్​కు స్థానిక సంస్థల ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని విమర్శించారు. నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగాయని... నల్లబజారుకు తరలిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. సరకులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

జీవీ ఆంజనేయులు

ప్రపంచం మొత్తం కరోనా గురించి ఆందోళన చెందుతోంటే... ముఖ్యమంత్రి జగన్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. సీఎం జగన్​కు స్థానిక సంస్థల ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని విమర్శించారు. నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగాయని... నల్లబజారుకు తరలిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. సరకులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

లాక్​డౌన్​లో గడప దాటితే.. దెబ్బ పడుద్ది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.