ETV Bharat / state

నరసారావుపేటలో కౌలు రైతుల ఆందోళన - గుంటూరు జిల్లా  రైతుసంఘం ప్రెసిడెంట్ కామినేని రామారావు

నరసారావుపేట వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట కౌలురైతులు సోమవారం ఆందోళనకు దిగారు. కౌలురైతు ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేసేందుకు అధికారులు కాలయాపన చేస్తున్నారంటూ మండలంలోని అల్లూరివారిపాలెం, ఇక్కుర్రు గ్రాలకు చెందిన వ్యవసాయశాఖ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.

వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట కౌలురైతులు ఆందోళన
author img

By

Published : Jul 29, 2019, 10:12 PM IST

వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట కౌలురైతులు ఆందోళన

కౌలురైతు ధృవీకరణ పత్రంపై సంతకం చేయించుకుని వస్తే ఋణమిస్తామని బ్యాంకర్లు చెబుతున్నారని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బండారుపల్లి నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు కామినేని రామారావు తెలిపారు. కానీ అధికారులు మాత్రం సంతకాలు చేయకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. కౌలు రైతులు ఇప్పటికే పంటలకు పెట్టుబడులు పెట్టారని, దిగుబడులు వచ్చినా సరైన గిట్టుబాటు ధరలులేక పీకలలోతు అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందకపోతే వారికి ఆత్మహత్యలే శరణ్యమన్నారు.

ఇదీ చదవండి: వ్యవసాయశాఖ కమిషనరేట్‌ ఎదుట ఎంపీఈవోల ఆందోళన

వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట కౌలురైతులు ఆందోళన

కౌలురైతు ధృవీకరణ పత్రంపై సంతకం చేయించుకుని వస్తే ఋణమిస్తామని బ్యాంకర్లు చెబుతున్నారని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బండారుపల్లి నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు కామినేని రామారావు తెలిపారు. కానీ అధికారులు మాత్రం సంతకాలు చేయకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. కౌలు రైతులు ఇప్పటికే పంటలకు పెట్టుబడులు పెట్టారని, దిగుబడులు వచ్చినా సరైన గిట్టుబాటు ధరలులేక పీకలలోతు అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందకపోతే వారికి ఆత్మహత్యలే శరణ్యమన్నారు.

ఇదీ చదవండి: వ్యవసాయశాఖ కమిషనరేట్‌ ఎదుట ఎంపీఈవోల ఆందోళన

Intro:AP_TPG_76_29_HATYA_YATNAM_AV_10164
పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం పెద్దనిండ్రకొలను గ్రామం లో దారుణం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన ఒక యువతి ఈనెల 27న అర్ధరాత్రి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు ఆమె వెనక నుంచి పట్టుకొని నోట్లో గుడ్డలు కుక్కి పక్కనే ఉన్న పొలాల్లో కి తీసుకెళ్లాడు అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడగా ఆమె ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆ యువతి స్లో తప్పి పడిపోయింది ఆమె మరణించిందని భావించిన రాజేష్ పక్కనే ఆకుమడి కోసం సిద్ధం చేసిన పొలంలో ఆమెను బురద లోకి తోసేసి అక్కడ్నుంచి పరారయ్యాడు. కొద్ది సేపటికి తేరుకున్న ఆ యువతి తనకు జరిగిన ఘోరాన్ని పోలీసులకు చెప్పింది బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


Body:ఉంగుటూరు


Conclusion:9493990333

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.