ETV Bharat / state

రాధాకృష్ణుడికి 8 టన్నుల పూలతో ఘనంగా పుష్పయాగం - ఉండవల్లి కరకట్టపై ఉన్న ఇస్కాన్ టెంపుల్లోని రాధాకృష్ణుడికి పుష్పయాగం న్యూస్

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్టపై ఉన్న ఇస్కాన్ టెంపుల్లోని రాధాకృష్ణుడికి 8 టన్నుల పూలతో పుష్పయాగం చేపట్టారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. శ్రీకృష్ణ నామస్మరణతో సందడి చేశారు.

Temple officials held a grand puspha yagam for Radhakrishna in Undavalli, Guntur district
రాధాకృష్ణుడికి 8 టన్నుల పూలతో ఘనంగా పుష్పయాగం
author img

By

Published : Feb 16, 2021, 8:16 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్టపై ఉన్న ఇస్కాన్ టెంపుల్లో రాధాకృష్ణుడికి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ టెంపుల్ ప్రారంభించి 19 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆలయంలో పలు కార్యక్రమాలను చేపట్టారు. గోపూజ అనంతరం.. శ్రీరాధాకృష్ణుడికి 8 రకాల పూలతో యాగం చేశారు. అందుకోసం సుమారు 8 టన్నుల పూలను ఉపయోగించారు. రాధా కృష్ణడితో పాటు.. అక్కడున్న జగన్నాథ స్వామికి పుష్పయాగం నిర్వహించారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్టపై ఉన్న ఇస్కాన్ టెంపుల్లో రాధాకృష్ణుడికి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ టెంపుల్ ప్రారంభించి 19 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆలయంలో పలు కార్యక్రమాలను చేపట్టారు. గోపూజ అనంతరం.. శ్రీరాధాకృష్ణుడికి 8 రకాల పూలతో యాగం చేశారు. అందుకోసం సుమారు 8 టన్నుల పూలను ఉపయోగించారు. రాధా కృష్ణడితో పాటు.. అక్కడున్న జగన్నాథ స్వామికి పుష్పయాగం నిర్వహించారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికలు: రెండు కుటుంబాల మధ్య ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.