గుంటూరు జిల్లా మాచవరం మండలం గంగిరెడ్డిపాలెంలో పోలేరమ్మ అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి విష్ణు ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజ జరిపారు. భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించి.. తమ మొక్కులు తీర్చుకున్నారు. అలాగే మాచవరం, పిన్నెల్లి, చెన్నై పాలెం గ్రామాల్లోని గ్రామ దేవతలకు పూజలు చేశారు.
ఇదీ చూడండి. ఇంటర్ పాఠ్యాంశాలు.. 30 శాతం తగ్గింపు