ETV Bharat / state

నాటుసారా తయారీ స్థావరాలపై ఎస్ఈబీ అధికారుల దాడులు

author img

By

Published : Jan 10, 2021, 1:07 AM IST

గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని లంకల్లో... అక్రమంగా నిల్వఉంచిన 2,400 లీటర్ల బెల్లం ఊటను దుగ్గిరాల స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు ధ్వంసం చేశారు.

seb officers attack on wine manufacturing plants in kolluru guntur district
నాటుసారా తయారీ స్థావరాలపై ఎస్ఈబీ అధికారుల దాడులు

గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని ఊపురులంక, చిలుమూరులంక, అన్నవరపులంకలో నాటు సారా తయారీ స్థావరాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. తెనాలి పోలీసుల సహాయంతో నిర్వహించిన ఈ దాడులలో సారా తయారీకి ఉపయోగించే 2,400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని ఊపురులంక, చిలుమూరులంక, అన్నవరపులంకలో నాటు సారా తయారీ స్థావరాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. తెనాలి పోలీసుల సహాయంతో నిర్వహించిన ఈ దాడులలో సారా తయారీకి ఉపయోగించే 2,400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

ఇదీచదవ

ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, వంగవీటి వర్గీయుల మధ్య మరోసారి ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.