గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన ఆర్ఎంపీ మస్తాన్ వలి కొవిడ్తో మరణించారు. పది రోజుల క్రితం ఆయనకు జ్వరం రావటంతో.. కరోనా పరీక్ష చేయించారు. ఫలితాల్లో కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావటంతో.. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. రాత్రి శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడటంతో.. వైద్యులు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. మస్తాన్ వలి మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన భాజపా మైనార్టీ మోర్చాలో రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా ఉన్నారు.
కొవిడ్తో దుగ్గిరాలలో ఆర్ఎంపీ మస్తాన్ వలి మృతి
దుగ్గిరాలకు చెందిన ఆర్ఎంపీ మస్తాన్ వలి కొవిడ్తో మృతి చెందారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ.. తుది శ్వాస విడిచారు.
![కొవిడ్తో దుగ్గిరాలలో ఆర్ఎంపీ మస్తాన్ వలి మృతి RMP doctor Mustan Vali dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11469226-406-11469226-1618901468874.jpg?imwidth=3840)
గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన ఆర్ఎంపీ మస్తాన్ వలి కొవిడ్తో మరణించారు. పది రోజుల క్రితం ఆయనకు జ్వరం రావటంతో.. కరోనా పరీక్ష చేయించారు. ఫలితాల్లో కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావటంతో.. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. రాత్రి శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడటంతో.. వైద్యులు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. మస్తాన్ వలి మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన భాజపా మైనార్టీ మోర్చాలో రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా ఉన్నారు.
ఇవీ చూడండి...
రైలు పట్టాలపై: ప్రాణం తీసుకునేందుకు ఒకరు.. కాపాడేందుకు మరొకరు..
TAGGED:
covid