ETV Bharat / state

పత్తి విక్రయంపై మార్కెటింగ్ శాఖ కమిషనర్ సమీక్ష - cotton crop review meeting in guntur news

పత్తి రైతులు పంటను విక్రయించుకునేందుకు వీలుగా... ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న సూచించారు.

పత్తి రైతులతో మార్కెటింగ్ శాఖ కమిషనర్ సమీక్ష సమావేశం
author img

By

Published : Nov 21, 2019, 9:04 PM IST

పత్తి విక్రయంపై మార్కెటింగ్ శాఖ కమిషనర్ సమీక్ష

ఈ క్రాప్ బుకింగ్ ద్వారా పత్తి కొనుగోలు సమస్యలు, గిట్టుబాటు ధర కల్పించటంపై గుంటూరులో మార్కెటింగ్​ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న సమీక్ష నిర్వహించారు. పత్తి విక్రయాల్లో ఎదురవుతున్న సమస్యలపై రైతులతో మాట్లాడారు. పరిష్కార మార్గాలపై చర్చించారు. ఈ-క్రాప్​లో రైతుల పేర్లు లేకపోవటం కారణంగా సమస్యలు వస్తున్నట్లు తెలిపారు. కౌలు రైతులు కూడా వ్యవసాయ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని ఈక్రాప్​లో నమోదు చేయించుకోవాలన్నారు. బయటి మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నందున... గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'శ్రీశైలం ఆనకట్టకు ఎలాంటి ముప్పులేదు'

పత్తి విక్రయంపై మార్కెటింగ్ శాఖ కమిషనర్ సమీక్ష

ఈ క్రాప్ బుకింగ్ ద్వారా పత్తి కొనుగోలు సమస్యలు, గిట్టుబాటు ధర కల్పించటంపై గుంటూరులో మార్కెటింగ్​ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న సమీక్ష నిర్వహించారు. పత్తి విక్రయాల్లో ఎదురవుతున్న సమస్యలపై రైతులతో మాట్లాడారు. పరిష్కార మార్గాలపై చర్చించారు. ఈ-క్రాప్​లో రైతుల పేర్లు లేకపోవటం కారణంగా సమస్యలు వస్తున్నట్లు తెలిపారు. కౌలు రైతులు కూడా వ్యవసాయ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని ఈక్రాప్​లో నమోదు చేయించుకోవాలన్నారు. బయటి మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నందున... గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'శ్రీశైలం ఆనకట్టకు ఎలాంటి ముప్పులేదు'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.