ETV Bharat / state

ఈనెల 31న గుంటూరులో భాజపా బహిరంగ సభ - ravela kishore babu press meet in ponnur

గాంధీజీ సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 31న గుంటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని భాజపా నేత రావెల కిశోర్ బాబు తెలిపారు.

రావెల కిశోర్​బాబు మీడియా సమావేశం
author img

By

Published : Oct 19, 2019, 4:45 PM IST

భాజపా నేత రావెల కిశోర్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన గాంధీజీ సంకల్ప యాత్ర పొన్నూరు నియోజకవర్గంలోని ములుకుదురుకు చేరుకుంది. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర చేపట్టామని కిశోర్ బాబు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తామన్నారు. ఈనెల 31న గుంటూరుకు చేరుకోవటంతో యాత్ర ముగుస్తుందనీ.. అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

రావెల కిశోర్​బాబు మీడియా సమావేశం

భాజపా నేత రావెల కిశోర్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన గాంధీజీ సంకల్ప యాత్ర పొన్నూరు నియోజకవర్గంలోని ములుకుదురుకు చేరుకుంది. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర చేపట్టామని కిశోర్ బాబు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తామన్నారు. ఈనెల 31న గుంటూరుకు చేరుకోవటంతో యాత్ర ముగుస్తుందనీ.. అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

రావెల కిశోర్​బాబు మీడియా సమావేశం

ఇవీ చదవండి..

ప్రభుత్వ పథకాల అమలుకు విశ్రాంత అధికారుల సేవలు

Intro:Ap_gnt_19_51_gandhiji_sankalapa_yathri_pressmeet_AP10117
గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు జిల్లాలో గాంధీజీ సంకల్ప యాత్ర అ నిర్వహిస్తున్నట్లు యాత్ర ప్రముఖ్ రావెల కిషోర్ బాబు అన్నారు శనివారం యాత్ర బాపట్ల నియోజకవర్గం నుంచి పొన్నూరు నియోజకవర్గం లోకి ప్రవేశించడంతో ములుకుదురు గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు


Body:పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథ్ బాబు తో కలిసి సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15 నుంచి ప్రారంభమైన పాదయాత్ర యాత్ర జిల్లా లో లో అన్ని నియోజకవర్గాలు పర్యటించి 31తో తేదీతో గుంటూరులో ముగిస్తుంది అన్నారు అక్కడ జరిగే భారీ బహిరంగ సభకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పాల్గొంటారని తెలిపారు పొన్నూరు మండల పరిధిలోని ములుకుదురు మాచవరం చింతలపూడి పొన్నూరు తాళ్లపాలెం ఆలూరు కత్తిపూడి గ్రామాల మీదుగా పొన్నూరు చేరుకుని అక్కడ నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గంలో కి వెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు


Conclusion:కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నలబోతుల వెంకట్రావు స్థానిక భాజపా నాయకులు పాల్గొన్నారు
రిపోర్టర్ నాగరాజు పొన్నూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.