ETV Bharat / state

గుండెపోటుతో గరికపాడు పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి - పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి వార్తలు

గుంటూరు జిల్లా గరికపాడులోని 3వ నంబర్ పోలింగ్ బూతు ఏజెంట్ నూర్‌బాషా మస్తాన్‌వలి మృతిచెందారు. గుండెపోటు కారణంగా మృతిచెందారు.

polling booth agent died due to cardiac arrest in guntur district
గుండెపోటుతో గరికపాడు పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి
author img

By

Published : Feb 9, 2021, 11:12 AM IST

గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడులో.. 3వ నెంబర్ పోలింగ్ బూతు ఏజెంట్ నూరు భాషా మస్తాన్​వలి మృతిచెందారు. ఆకస్మికంగా గుండెపోటు రావటంతో.. వెంటనే పొన్నూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మస్తాన్​వలి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడులో.. 3వ నెంబర్ పోలింగ్ బూతు ఏజెంట్ నూరు భాషా మస్తాన్​వలి మృతిచెందారు. ఆకస్మికంగా గుండెపోటు రావటంతో.. వెంటనే పొన్నూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మస్తాన్​వలి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఇదీ చదవండి: షామియానాలో పోలింగ్ బూత్​లు ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.