ETV Bharat / state

దంపతుల మధ్య వివాదం.. మనస్థాపంతో భర్త ఆత్మహత్య - husband dead in kakumanu while wife went to her mother house

గుంటూరు జిల్లా కాకుమానులో మనస్థాపానికి గురై.. ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య కాపురానికి వెళ్లకపోవడమే ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు.

person suicide
ఆత్మహత్య చేసుకున్న భర్త
author img

By

Published : Dec 19, 2020, 7:05 AM IST

దంపతుల మధ్య చెలరేగిన చిన్నపాటి కలహం.. భర్త బలవన్మరణానికి దారి తీసింది. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిందీ ఘటన. వారికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. షేక్ పర్చూరు నాగూల్ మీరా అనే వ్యక్తికి.. కొమ్మూరుకు చెందిన ఓ యువతితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది.

వారిరువురి మధ్య కలహాలు రాగా.. భార్య పుట్టింటికి వెళ్లింది. కాపురానికి రావాలని భర్త కోరినప్పటికీ.. ఆమె నిరాకరించింది. మనస్థాపం చెందిన నాగుల్ మీరా.. బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని బాపట్ల ఆసుపత్రికి తరలించారు.

దంపతుల మధ్య చెలరేగిన చిన్నపాటి కలహం.. భర్త బలవన్మరణానికి దారి తీసింది. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిందీ ఘటన. వారికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. షేక్ పర్చూరు నాగూల్ మీరా అనే వ్యక్తికి.. కొమ్మూరుకు చెందిన ఓ యువతితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది.

వారిరువురి మధ్య కలహాలు రాగా.. భార్య పుట్టింటికి వెళ్లింది. కాపురానికి రావాలని భర్త కోరినప్పటికీ.. ఆమె నిరాకరించింది. మనస్థాపం చెందిన నాగుల్ మీరా.. బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని బాపట్ల ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

పరీక్షకు వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.