ETV Bharat / state

చేబ్రోలు మండంలో అపరేషన్ ముస్కాన్ - guntur latest news

అపరేషన్​ ముస్కాన్ లో భాగంగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో బుధవారం 37 మంది బాలకార్మికులను పోలీసులు గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది ఒడిశాకు చెందిన వారే.

చేబ్రోలు మండంలో అపరేషన్ ముస్కాన్
చేబ్రోలు మండంలో అపరేషన్ ముస్కాన్
author img

By

Published : Oct 28, 2020, 12:58 PM IST


గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో పోలీసులు అపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. గ్రామంలోని శ్రీలలితా స్పిన్నింగ్ మిల్లు, గజవల్లి స్పిన్నింగ్ మిల్లు, గోదావరి స్పిన్నింగ్ మిల్లులో పోలీసులు తనిఖీలు చేశారు. మూడు మిల్లులో కలిపి 35 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది ఒడిశా నుంచి వలస వచ్చిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని విచారించి పూర్తి వివరాలు తెలుసుకొని స్వగ్రామాలకు తరలించనున్నారు.


గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో పోలీసులు అపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. గ్రామంలోని శ్రీలలితా స్పిన్నింగ్ మిల్లు, గజవల్లి స్పిన్నింగ్ మిల్లు, గోదావరి స్పిన్నింగ్ మిల్లులో పోలీసులు తనిఖీలు చేశారు. మూడు మిల్లులో కలిపి 35 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది ఒడిశా నుంచి వలస వచ్చిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని విచారించి పూర్తి వివరాలు తెలుసుకొని స్వగ్రామాలకు తరలించనున్నారు.

ఇదీచదవండి

రైతులకు బేడీలు... ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.