ETV Bharat / state

తెనాలిలో రెండో పాజిటివ్​ కేసు నమోదు

గుంటూరు జిల్లా తెనాలి సుల్తానాబాద్​లో రెండో కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. దీంతో ఆ ప్రాంతాలను రెజ్​జోన్​ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని స్థానిక ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్​ కోరారు.

author img

By

Published : May 15, 2020, 10:29 AM IST

one more positive case noted in tenali and mla sivakumar giving suggestions to people and officers
ప్రజలు ఆందోళన చెందవద్దని చెబుతున్న తెనాలి ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా తెనాలి సుల్తానాబాద్​లో రెండో కోవిడ్​-19 కేసు నమోదైంది. శుక్రవారం మూడో కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. ప్రజలెవరూ భయపడవద్దని చెప్పారు. తెనాలిలోని మూడు ప్రాంతాల్లో కరోనా రావడం వల్ల రెడ్​జోన్​ చేశామన్నారు. ఇంటింటికి వాలంటీర్ల ద్వారా నిత్యావసర వస్తువులు అందిస్తామని అన్నారు.

గుంటూరు జిల్లా తెనాలి సుల్తానాబాద్​లో రెండో కోవిడ్​-19 కేసు నమోదైంది. శుక్రవారం మూడో కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. ప్రజలెవరూ భయపడవద్దని చెప్పారు. తెనాలిలోని మూడు ప్రాంతాల్లో కరోనా రావడం వల్ల రెడ్​జోన్​ చేశామన్నారు. ఇంటింటికి వాలంటీర్ల ద్వారా నిత్యావసర వస్తువులు అందిస్తామని అన్నారు.

ఇదీ చదవండి :
ఏపీ ప్రభుత్వమే ఆదుకోవాలి: కరోనా బాధితుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.