ETV Bharat / state

ధూళిపాళ్లకు అనిశా నోటీసులు.. 'సంగం' కేసులో విచారణకు హాజరు

author img

By

Published : Jun 7, 2021, 8:56 AM IST

Updated : Jun 7, 2021, 10:22 AM IST

సంగం డెయిరీ కేసులో విచారణకు రావాలని ధూళిపాళ్లకు నోటీసులు
సంగం డెయిరీ కేసులో విచారణకు రావాలని ధూళిపాళ్లకు నోటీసులు

08:55 June 07

సంగం డెయిరీ కేసులో ఏసీబి విచారణకు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హాజరయ్యారు. ఈరోజు ఉదయం 9గంటలకు విజయవాడ ఏఆర్‌గ్రౌండ్‌లోని కార్యాలయానికి రావాలని ఏసీబీ అధికారులు ధూళిపాళ్ల నరేంద్ర నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న నరేంద్ర ఈరోజు విచారణకు హాజరయ్యారు.

ఇప్పటికే ఈకేసులో ఏసీబీ అధికారులు ఆయనను విచారించారు. సంగం డెయిరీలో తనిఖీలు చేసిన కొన్ని డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన ధూళిపాళ్ల నరేంద్రకు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు.

ఇదీ చదవండి:

Jagan Delhi Tour: సీఎం జగన్ దిల్లీ పర్యటన వాయిదా

08:55 June 07

సంగం డెయిరీ కేసులో ఏసీబి విచారణకు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హాజరయ్యారు. ఈరోజు ఉదయం 9గంటలకు విజయవాడ ఏఆర్‌గ్రౌండ్‌లోని కార్యాలయానికి రావాలని ఏసీబీ అధికారులు ధూళిపాళ్ల నరేంద్ర నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న నరేంద్ర ఈరోజు విచారణకు హాజరయ్యారు.

ఇప్పటికే ఈకేసులో ఏసీబీ అధికారులు ఆయనను విచారించారు. సంగం డెయిరీలో తనిఖీలు చేసిన కొన్ని డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన ధూళిపాళ్ల నరేంద్రకు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు.

ఇదీ చదవండి:

Jagan Delhi Tour: సీఎం జగన్ దిల్లీ పర్యటన వాయిదా

Last Updated : Jun 7, 2021, 10:22 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.