ETV Bharat / state

అమరావతికి మద్దతుగా నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షుడు పాదయాత్ర - national navkranthi on amravathi protest

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షుడు కనకం శ్రీనివాసరావు... గుంటూరు జిల్లా గురజాలలో పాదయాత్ర ప్రారంభించారు. సీఎం జగన్ ప్రాంతాల పేరిట విభేదాలను సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. అమరావతి వరకు పాదయాత్ర చేసి అక్కడ నిరసన దీక్ష చేస్తోన్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తామని చెప్పారు.

national navkranthi president
అమరావతికి మద్దతుగా నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షుడు పాదయాత్ర
author img

By

Published : Feb 21, 2020, 11:56 PM IST

అమరావతికి మద్దతుగా నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షుడు పాదయాత్ర

ఇవీ చూడండి:

'త్రికోటేశ్వరుడే..సీఎం మనసు మార్చాలి'

అమరావతికి మద్దతుగా నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షుడు పాదయాత్ర

ఇవీ చూడండి:

'త్రికోటేశ్వరుడే..సీఎం మనసు మార్చాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.