ETV Bharat / state

గుంటూరు నుంచి కిసాన్​ రైలు ప్రారంభించేలా చర్చలు: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు - mp krishna devraya on narsarao peta railway station

గుంటూరు నుంచి కిసాన్​ రైలు ప్రారంభించేలా అధికారులతో చర్చలు జరిపినట్లు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. కిసాన్​ రైలు వస్తే జిల్లా రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నరసరావుపేట రైల్వేస్టేషన్​ను ఎంపీ శుక్రవారం పరిశీలించారు.

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు
author img

By

Published : Jan 8, 2021, 5:22 PM IST

రైతులకు ఉపయోగపడే విధంగా కిసాన్​ రైలుని గుంటూరు నుంచి ప్రారంభించేలా అధికారులతో చర్చలు జరిపినట్లు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. నరసరావుపేట రైల్వేస్టేషన్​ను ఎంపీ శుక్రవారం సందర్శించారు. నరసరావుపేట పార్లమెంట్​ నియజకవర్గం పరిధిలోని రైల్వేస్టేషన్లలో అభివృద్ధి కార్యక్రమాలపై డీఆర్​ఎం మోహన్​రాజాతో చర్చించారు. పట్టణాల్లో రైల్వే గేట్లను తొలగించి.. అండర్ బ్రిడ్జిలపై ప్రణాళికలు వేస్తున్నామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు.

రైతులకు ఉపయోగపడే విధంగా కిసాన్​ రైలుని గుంటూరు నుంచి ప్రారంభించేలా అధికారులతో చర్చలు జరిపినట్లు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. నరసరావుపేట రైల్వేస్టేషన్​ను ఎంపీ శుక్రవారం సందర్శించారు. నరసరావుపేట పార్లమెంట్​ నియజకవర్గం పరిధిలోని రైల్వేస్టేషన్లలో అభివృద్ధి కార్యక్రమాలపై డీఆర్​ఎం మోహన్​రాజాతో చర్చించారు. పట్టణాల్లో రైల్వే గేట్లను తొలగించి.. అండర్ బ్రిడ్జిలపై ప్రణాళికలు వేస్తున్నామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు.

ఇదీ చదవండి: విశాఖలో మళ్లీ తెరపైకి వచ్చిన రింగువలల వివాదం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.