ETV Bharat / state

ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కుల పంపిణీ - lavu srikrishna on corona precautions

ప్రజలందరూ లాక్ డౌన్ కు సహరించాలని... మే 3 వరకు ఇళ్లల్లోనే ఉండాలని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులను ఆయన పంపిణీ చేశారు.

mp lavu srikrishnadeavarayalu
ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కుల పంపిణీ
author img

By

Published : Apr 14, 2020, 3:43 PM IST

Updated : Apr 14, 2020, 6:12 PM IST

ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కుల పంపిణీ

నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సిబ్బందికి 10 రోజులకి సరిపడా పీపీఈ కిట్లు, మాస్కులను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పంపిణీ చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి తాండవిస్తున్న తరుణంలో మన ప్రాణాలుకు రక్షణగా నిలబడే వైద్యుల ప్రాణాలను మనమే కాపాడుకోవాలన్నారు. కాబట్టి ప్రతి ఒక్క సేవాసంస్థలు, ప్రజలు తలా ఒక చేయి వేసి వైద్యులకు కావలసిన రక్షణ కవచాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కుల పంపిణీ

నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సిబ్బందికి 10 రోజులకి సరిపడా పీపీఈ కిట్లు, మాస్కులను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పంపిణీ చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి తాండవిస్తున్న తరుణంలో మన ప్రాణాలుకు రక్షణగా నిలబడే వైద్యుల ప్రాణాలను మనమే కాపాడుకోవాలన్నారు. కాబట్టి ప్రతి ఒక్క సేవాసంస్థలు, ప్రజలు తలా ఒక చేయి వేసి వైద్యులకు కావలసిన రక్షణ కవచాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవీ చూడండి:

గుంటూరు జిల్లాలో అమల్లోకి సరి - బేసి విధానం

Last Updated : Apr 14, 2020, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.