ETV Bharat / state

పెదకాకాని మండలంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు ప్రారంభం - development works started by MLA Alla Ramakrishna Reddy

గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అన్నారు. గుంటూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

initiating development works
అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ నేతలు
author img

By

Published : Mar 31, 2021, 6:21 PM IST

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో అభివృద్ధి పరిచిన సీసీ రోడ్లను.. ఎమ్మెల్సీ ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ప్రారంభించారు.

రూ. 80 లక్షలతో నిర్మించిన రోడ్డు, 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన రూ. రెండున్నర కోట్ల నిధులతో నిర్మించిన మురుగు కాలువలు, ఉపాధి హామీ పథకం కింద అందించిన రూ.15 లక్షలతో ఈ పనులు పూర్తయినట్టు చెప్పారు.

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో అభివృద్ధి పరిచిన సీసీ రోడ్లను.. ఎమ్మెల్సీ ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ప్రారంభించారు.

రూ. 80 లక్షలతో నిర్మించిన రోడ్డు, 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన రూ. రెండున్నర కోట్ల నిధులతో నిర్మించిన మురుగు కాలువలు, ఉపాధి హామీ పథకం కింద అందించిన రూ.15 లక్షలతో ఈ పనులు పూర్తయినట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

'ఎస్సీ కమ్యూనిటీ హాలులో ప్రభుత్వ కార్యాలయం ఎలా నిర్వహిస్తారు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.