ETV Bharat / state

అమరావతిలో ఇసుక రీచ్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా అమరావతిలో ఇసుక రీచ్​ను ఎమ్మెల్యే నంబూరు శంకర రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

author img

By

Published : May 17, 2021, 7:17 PM IST

MLA Shankara Rao
ఎమ్మెల్యే నంబూరు శంకర రావు

గుంటూరు జిల్లా అమరావతిలో కృష్ణా నది వద్ద ఏర్పాటు చేసిన ఇసుక రీచ్​ను సోమవారం పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర రావు ప్రారంభించారు. అవినీతి అక్రమాలకు తావులేకుండా రీచ్​ను కొనసాగించాలని నిర్వహికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా అమరావతిలో కృష్ణా నది వద్ద ఏర్పాటు చేసిన ఇసుక రీచ్​ను సోమవారం పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర రావు ప్రారంభించారు. అవినీతి అక్రమాలకు తావులేకుండా రీచ్​ను కొనసాగించాలని నిర్వహికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

కరోనా మృతులను తరలించే వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

ధూళిపాళ్ల బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.