ETV Bharat / state

స్కూల్ బస్సు ఢీ.. వ్యక్తి మృతి

author img

By

Published : Apr 6, 2021, 5:23 PM IST

స్కూల్ బస్సు ఢీకొని.. గుంటూరు జిల్లా బాపట్లలోని మూలపాలెనికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన.. ఉప్పరపాలెం రోడ్డులో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు ఆందోళనకు దిగారు.

Man dead by the school bus
స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

గుంటూరు జిల్లా బాపట్లలోని ఉప్పరపాలెం రోడ్డులో స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మూలపాలేనికి చెందిన బడుగు అంకయ్య.. ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడిపినందునే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని.. స్థానికులు, మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.

ఇవీ చూడండి:

గుంటూరు జిల్లా బాపట్లలోని ఉప్పరపాలెం రోడ్డులో స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మూలపాలేనికి చెందిన బడుగు అంకయ్య.. ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడిపినందునే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని.. స్థానికులు, మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.

ఇవీ చూడండి:

ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా... ఏడుగురు విద్యార్థులకు గాయాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.