ETV Bharat / state

'అన్ని మతాలకు వైకాపా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది' - malladhi vishnu pressmeet

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు విలేకరుల సమావేశం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తుందని తెలియచేశారు.

మల్లాది విష్ణు మీడీయా సమావేశం
author img

By

Published : Aug 24, 2019, 12:01 AM IST

మల్లాది విష్ణు మీడీయా సమావేశం

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించగా.. వైకాపా ప్రభుత్వంలో అన్ని మతాలకు ప్రాధాన్యత ఉంటుందని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు చెప్పారు. తిరుమలలో బస్ టికెట్లను తెదేపా ప్రభుత్వమే ముద్రించిందని, ఇదే కాకుండా హజ్ యాత్ర సమయంలోనూ ఇలానే చేసిందని తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను చూపించారు. తెదేపా, భాజపాలు కలసి ప్రభుత్వంపై హిందు వ్యతిరేకి అనే ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. గోవుల మృతి వ్యవహారం ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదనీ, దానికి ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు.

ఇదీ చూడండి :'సందేహం లేదు...రాజధాని ముంపు ప్రాంతంలోనే ఉంది'

మల్లాది విష్ణు మీడీయా సమావేశం

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించగా.. వైకాపా ప్రభుత్వంలో అన్ని మతాలకు ప్రాధాన్యత ఉంటుందని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు చెప్పారు. తిరుమలలో బస్ టికెట్లను తెదేపా ప్రభుత్వమే ముద్రించిందని, ఇదే కాకుండా హజ్ యాత్ర సమయంలోనూ ఇలానే చేసిందని తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను చూపించారు. తెదేపా, భాజపాలు కలసి ప్రభుత్వంపై హిందు వ్యతిరేకి అనే ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. గోవుల మృతి వ్యవహారం ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదనీ, దానికి ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు.

ఇదీ చూడండి :'సందేహం లేదు...రాజధాని ముంపు ప్రాంతంలోనే ఉంది'

Intro:...Body:మాజీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుపై తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు కొట్టు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై పైడికొండల ఘాటుగా స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని బిజెపి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పైడికొండల మాణిక్యాల రావు మాట్లాడుతూ... తన రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే పార్టీలో ఉన్నానన్నారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఇప్పటివరకు ఐదు పార్టీలు మారారని భవిష్యత్తులో వైకాపాలో కొనసాగుతారా లేదో కూడా తెలియదు అని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే 2014 సంవత్సరం ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే రాష్ట్రం అదోగతి అవుతుందని విమర్శించారని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు. జగన్ విమర్శించిన వ్యక్తి ఇప్పుడు జగన్ కు అంగరక్షకుడు గా ఉంటున్నారంటే ప్రజలు నవ్వుకుంటారని విమర్శించారు. అమ్మను, నాన్నను ఎలాగైతే మరిచిపోము జీవితాన్ని ఇచ్చిన వృత్తిని కూడా మర్చిపోకూడదని ఎటు పలికారు. తనకు జీవితాన్నిచ్చిన ఉల్లిపాయలతో కాని ఇంటి ముందు తగ్గించుకోవాలని సూచించారు. అప్పటికైనా సంస్కారం అబ్బు తుందని ఎద్దేవా చేశారు. తిరుమల తిరుపతి కి రాకపోకలు సాగించే బస్సులపై క్రైస్తవ మత ప్రచార బ్యానర్లు ఉండటాన్ని తప్పుపట్టారు. గత ప్రభుత్వం కారణంగానే ఇలా జరిగిందని అని చెప్పడం అవివేకం అన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని ఆరోపించారు. తాను దేవాదాయశాఖ భూములను అన్యాక్రాంతం చేసినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. చేసిన ఆరోపణలను రుజువు చేయని పక్షంలో ఎమ్మెల్యే రాజకీయ సన్యాసం చేస్తారని ప్రశ్నించారు.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.