ETV Bharat / state

కోళ్ల ఫారంలో 44 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమ నిల్వలు

author img

By

Published : Sep 8, 2020, 10:53 PM IST

సొలస గ్రామంలో రేషన్ బియ్యాన్ని కోళ్ల ఫారంలో నిల్వ ఉంచారు. సమాచారం అందుకున్న అధికారులు దాడులు చేశారు. 44 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.

llegal stock ration rice
llegal stock ration rice

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని సొలస గ్రామ పరిధిలో.. సురేంద్రరెడ్డి అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారు. సమాచారం అందుకున్న రెవెన్యూ పౌరసరఫరాల శాఖ అధికారులు దాడి చేశారు.

44 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు ఎమ్మార్వో సుజాత, పౌరసరఫరాల ఉప తహసీల్దారు రమేష్, ఎస్సై శ్రీహరి దాడులు నిర్వహించి అవి రేషన్ బియ్యంగా నిర్ధారించారు. కోళ్ల ఫారం యజమాని సురేందర్ రెడ్డి పై 6ఏ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని సొలస గ్రామ పరిధిలో.. సురేంద్రరెడ్డి అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారు. సమాచారం అందుకున్న రెవెన్యూ పౌరసరఫరాల శాఖ అధికారులు దాడి చేశారు.

44 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు ఎమ్మార్వో సుజాత, పౌరసరఫరాల ఉప తహసీల్దారు రమేష్, ఎస్సై శ్రీహరి దాడులు నిర్వహించి అవి రేషన్ బియ్యంగా నిర్ధారించారు. కోళ్ల ఫారం యజమాని సురేందర్ రెడ్డి పై 6ఏ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

ఆ ఐదు రాష్ట్రాల్లోనే 70% కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.