ETV Bharat / state

వరద బాధితులు పునరావాస కేంద్రాలకు తరలింపు

గుంటూరు జిల్లాలో నదీ తీరప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తటంతో అధికారులు సహాయ చర్యలను ముమ్మరం చేశారు.

author img

By

Published : Aug 17, 2019, 1:38 PM IST

వరద బాధితులు
పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని సదుపాయాలు

గుంటూరు జిల్లాలో 15 చోట్ల పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి.. వరద బాధితులను తరలిస్తున్నారు. 3వేల500 మంది వరద బాధితులు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ముంపు ప్రాంతాల నుంచి మిగతావారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అవసరమైన మంచినీరు, ఆహారం అందిస్తున్నారు. ప్రతి కేంద్రం వద్ద వైద్య సాయం అందించేందుకు డాక్టర్తో పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అనారోగ్యానికి గురైన వారికి చికిత్స అందజేస్తున్నారు. పారిశుద్ధ్యంతో పాటు ఆరోగ్యంపైనా వరద బాధితులకు అవగాహన కల్పిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు అందుతున్నాయని బాధితులు చెబుతున్నారు.

పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని సదుపాయాలు

గుంటూరు జిల్లాలో 15 చోట్ల పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి.. వరద బాధితులను తరలిస్తున్నారు. 3వేల500 మంది వరద బాధితులు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ముంపు ప్రాంతాల నుంచి మిగతావారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అవసరమైన మంచినీరు, ఆహారం అందిస్తున్నారు. ప్రతి కేంద్రం వద్ద వైద్య సాయం అందించేందుకు డాక్టర్తో పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అనారోగ్యానికి గురైన వారికి చికిత్స అందజేస్తున్నారు. పారిశుద్ధ్యంతో పాటు ఆరోగ్యంపైనా వరద బాధితులకు అవగాహన కల్పిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు అందుతున్నాయని బాధితులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి.

"ఒక్కరోజులో 5 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం"

Intro:ap_atp_61_17_ias_officer_on_water_avb_ap10005
~~~~~~~~~~~~~~~*
నీటిని కాపాడుకుంటూనే భవిష్యత్ మనుగడ... కేంద్ర అ జలశక్తి అండ్ డైరెక్టర్ అరుణ్ కుమార్.....
~~~~~~~~~~~~~*
నీటిని వృధా చేయకుండా వచ్చే వర్షపునీటి బొట్టును ఒడిసి పట్టుకొని సంప్రదించకుండానే మన భవిష్యత్ మనుగడ కొనసాగుతుందని కేంద్ర జల శక్తి అభయాన్ డైరెక్టర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని కే జి బి పాఠశాలలో ఆయన నీటి పరిరక్షణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో నిష్ణాతులు కావాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను ఉదహరిస్తూ ఆయన జీవిత వివరాలను పిల్లలకు క్లుప్తంగా వివరించి ఆయన ఎలా ఎదిగారో వివరించారు అనంతరం నీటిని ఎలా పొదుపు వినియోగించుకోవాలి, ఉన్న నీటి వనరుల్ని ఎలా కాపాడుకోవాలి వర్షపునీటిని ఎలా భూమి లోకిఎలా ఇంకేటట్లు చేసుకోవాలని అంశాలపై ఉపన్యసించారు. ఆయన ప్రసంగాన్ని ఆద్యంతం విద్యార్థులు ఆసక్తిగా విన్నారు..Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.