ETV Bharat / state

ప్రాణస్నేహితుణ్ని కోల్పోయాం:కోడెల మిత్రులు

author img

By

Published : Sep 17, 2019, 7:13 PM IST

మాజీ స్పీకర్​ కోడెల మృతిపై సొంతూరులోని ఆయన మిత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణమిత్రున్ని కోల్పోయామంటూ బాధాతప్త హృదయాలతో వెల్లడించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కోడెల భౌతికంగా తమ మధ్య లేకపోయినా,ఆయన జ్ఞాపకాలు తమను వెన్నంటి ఉంటాయని అన్నారు.

కోడెల ఆప్తమిత్రులు
' ప్రాణస్నేహితుణ్ని కోల్పోయాం : కోడెల మిత్రులు'

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల ఆయన ఆప్త మిత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. 1980లో కోడెల వైద్య వృత్తిలో అడుగుపెట్టిన నాటి నుంచి తమ స్నేహం విడదీయరానిదని అన్నారు. కోడెల రాజకీయ ప్రవేశం తర్వాత కూడా ఎన్నికల్లో ఆయన తరఫున ప్రచారం చేసినట్లు కోడెల స్నేహితులు తెలిపారు. ఎంతో సరదాగా కుటుంబాలతో కలిసి ఉండేవాళ్లమని ఆయన మరణం తమకు తీరని లోటని అన్నారు. కోడెల ఉన్నా లేకపోయినా తాము బతికున్నంత కాలం ఆయన జ్ఞాపకాలు తమను వీడి పోవని బాధాతప్త హృదయాలతో వెల్లడించారు.

ఇదీ చూడండి : 'కోడెల... మహిళలను ఎంతో ప్రోత్సహించేవారు'

' ప్రాణస్నేహితుణ్ని కోల్పోయాం : కోడెల మిత్రులు'

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల ఆయన ఆప్త మిత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. 1980లో కోడెల వైద్య వృత్తిలో అడుగుపెట్టిన నాటి నుంచి తమ స్నేహం విడదీయరానిదని అన్నారు. కోడెల రాజకీయ ప్రవేశం తర్వాత కూడా ఎన్నికల్లో ఆయన తరఫున ప్రచారం చేసినట్లు కోడెల స్నేహితులు తెలిపారు. ఎంతో సరదాగా కుటుంబాలతో కలిసి ఉండేవాళ్లమని ఆయన మరణం తమకు తీరని లోటని అన్నారు. కోడెల ఉన్నా లేకపోయినా తాము బతికున్నంత కాలం ఆయన జ్ఞాపకాలు తమను వీడి పోవని బాధాతప్త హృదయాలతో వెల్లడించారు.

ఇదీ చూడండి : 'కోడెల... మహిళలను ఎంతో ప్రోత్సహించేవారు'

Intro:యాంకర్ వికలాంగుల గుర్తింపు ఉపకరణాల కంపెనీ నీ కార్యక్రమానికి సంబంధించి విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక శిబిరానికి విశేష స్పందన ఏర్పడింది నియోజకవర్గంలోని నాతవరం గొలుగొండ మాకవరపాలెం తదితర మండలాలకు సంబంధించి గతంలో లో దివ్యాంగులకు సరఫరా చేసిన ఉపకరణాలు సరిగా పని చేయకపోవడం పాడైపోవడం వంటి కారణాల దృష్ట్యా కొత్తవాటిని మరల పంపిణీ చేసేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ క్రమంలోనే నియోజకవర్గం నుంచి సుమారు 150 మంది దివ్యాంగులు హాజరయ్యారు గిరి ధృవ పత్రాలను పరిశీలించి అవసరమైన ఉపకరణాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రతినిధులు తెలిపార బైట్. : వి.ఆర్.కె. మోహన్ , గిరిజన సంక్షేమ శాఖ ప్రతినిధి.


Body:NARSIPATNAM


Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.